Andra Pradesh: దేవాలయాలకు చెందిన 4 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న 24,632 హిందూ దేవాలయాలకు చెందిన 4 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి గుర్తించింది. రూ.లక్ష కోట్లకు పైగా విలువైన భూముల కబ్జాకు సంబంధించి చాలా కాలంగా ఈ వివాదం నడుస్తోంది. దేవాలయాలను, వాటి ఆస్తులను ప్రభుత్వం కాపాడాలని ఆంధ్ర ప్రభుత్వ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇందుకోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజే ఆ టికెట్లు అన్ని విడుదల..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
గుర్తించిన దేవాలయాలు, భూములకు సంబంధించిన వివాదాలను ప్రస్తుతానికి పరిష్కరించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంతో వివాదాస్పద ఆలయ భూమి పరిశీలన, ప్రాథమిక వివరాలు, రిజిస్ట్రేషన్కు సంబంధించి చర్చలు జరిగాయి. త్వరలో వివాదం పరిష్కారమవుతుంది. ఆలయ భూముల రికార్డులను భద్రపరిచేందుకు ఇప్పటికే సాఫ్ట్వేర్ను సిద్ధం చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయ భూమిని కాపాడేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల ధర్మాదాయ శాఖ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆలయ భూమిని పరిరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Chaitra Amavasya: చైత్ర అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే నరక బాధలుండవు
దేవాదాయ శాఖలో ఏకంగా 41వేల ఎకరాల భూమి మాయమైంది. తాజాగా మంత్రి నిర్వహించిన సమీక్ష లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని దేవాదాయ శాఖకు సంబంధించి అన్ని దేవాయాలకు కలిసి అధికారిక రికార్డుల మేరకు 4,21,941 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు తాజా సమీక్షలో ఆ భూములు 3,80,600 ఎకరాలకు తగ్గింది. రికార్డులో ఉండాల్సిన భూమి ఎందుకు తగ్గిందో అధికారుల నుంచి స్పష్టత లేదు. ఈ 41 వేల ఎకరాల భూమి మిస్సింగ్ ఏంటనేది మంత్రి ఆరా తీసారు. తేల్చాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!