AP Election 2024: ఎన్నికల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Election 2024: ఆంధ్రప్రదేశ్లో సోమవారం రోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది.. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.. అయితే, పోలింగ్ సరలిని ఎప్పటికప్పుడు మానీటరింగ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది ఏపీ సీఈవో.. మొత్తం 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లల్లో ఎన్నికలను మానిటర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల.. వెలుపలా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా వెబ్ కెమెరాల పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్.. జీరో వయొలెన్స్ పోలింగ్ లక్ష్యంగా పనిచేయాలన్న ఉద్దేశంతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు పూనుకన్నారు. ఇక, ఈ కమాండ్ కంట్రోల్ రూంలో 200 మంది సిబ్బందిని పెట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళి పర్యవేక్షిస్తూ.. ఏదైనా సమస్యలు వస్తే.. వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు.
Read Also: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్..
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం