Amit Shah warning to Tamilisai: తమిళిసైకి అమిత్షా వార్నింగ్..!
- తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్
- నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా
- నారా చంద్రబాబు నాయుడు
- మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్ కు వార్నింగ్
- తమిళనాడులో అన్నామలైతో గొడవపడొద్దని హెచ్చరించినట్టుగా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah warning to Tamilisai: తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్గా ఉంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నేరుగా రంగంలోకి దిగారు.. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులు ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు తమిళిసై సౌందరరాజన్.. ఈ సందర్భంగా తమిళిసైతో మాట్లాడారు అమిత్షా.. అయితే, వెంకయ్యనాయుడు, అమిత్షాకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తున్న తమిళిసైని వెనక్కి పిలిచిన దాదాపు నిమిషం పాటు మాట్లాడారు అమిత్షా.. ఈ సమయంలో అమిత్షా కాస్త సీరియస్గా ఉన్నట్టు కనిపించింది.. తమిళనాడు అన్నామలైతో గొడవపడొద్దని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Sai Dharam Tej: షాకింగ్: అల్లు జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు
Also Read
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
కాగా, లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో చిచ్చుపెట్టాయి.. అన్నామలై, తమిళిసై సౌందర్రాజన్ మధ్య విభేదాలు ముదిరినట్టు కొన్ని ఘటనలు స్పష్టం చేశాయి.. ఇరువురి మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద జల్లుకుంటున్నారు. తమిళిసై సౌందర్రాజన్ ఇటీవల మాట్లాడుతూ… బీజేపీలోకి సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.. అయితే, దీనిపై పెద్ద రచ్చే జరిగింది.. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుచ్చి సూరియ శివ.. తమిళిసై వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇక, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి అన్నామలై కారణమని కొందరు ఆరోపించారు.. మరోవైపు.. తమిళిసై పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తున్నారని మరికొందరు మండిపడ్డారు.. ఈ వ్యవహారాలు అన్నీ బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో.. ఏపీలో తనను ఎదురైన తమిళిసైని అమిత్షా సీరియస్గా మందలించినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
ట్రెండింగ్
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!