Amit Shah: అయోధ్య ప్రాణప్రతిష్ఠపై లోక్సభలో అమిత్ షా ఏమన్నారంటే..!
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠత (Ayodhya Ram Temple) చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో (Lok Sabha) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. రామమందిరం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ 11 రోజుల నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రశంసలు కురిపించారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కొత్త భారత యాత్ర ప్రారంభానికి ప్రతీక అని అమిత్ షా పేర్కొన్నారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని చెప్పుకొచ్చారు. రాముడు లేని దేశాన్ని ఊహించుకునే వారికి మన దేశం గురించి బాగా తెలియదన్నారు. చరిత్ర తెలియని వారు ఓడిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో జనవరి 22 చారిత్రాత్మకమైన రోజుగా ఉండేపోతుందని.. ఇది రామభక్తులందరి ఆశలు.. ఆకాంక్షలను నెరవేర్చిన రోజు అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Also Read
ఇదిలా ఉంటే రామమందిరంపై లోక్సభ, రాజ్యసభల్లో జరిగే చర్చలో పాల్గొనబోమని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.
శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ఏ చర్చ జరిగినా రాజకీయాలకు అతీతంగా రామాలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
-
Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!