Israel: ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా నిలిపేసిన అమెరికా..కారణం ఏంటంటే?
- మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
- అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలపై చర్చ
- నాలుగు నెలల క్రితం.. యూఎస్ నుంచి ఆయుధాలు సరఫరా తగ్గిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన వారపు మంత్రివర్గ సమావేశాన్ని ఆదివారం జెరూసలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలపై చర్చ జరిగింది. ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తోందని బెంజమిన్ నెతన్యాహు సమావేశంలో అన్నారు. సమావేశం ప్రారంభంలో నెతన్యాహు మాట్లాడుతూ… “నాలుగు నెలల క్రితం, US నుంచి ఇజ్రాయెల్కు వచ్చే ఆయుధాలు తగ్గాయి. చాలా వారాలుగా, రవాణాను వేగవంతం చేయమని మా అమెరికన్ స్నేహితులను అభ్యర్థించాము. మేం దీన్ని అత్యున్నత స్థాయిలో చేశాం. అమెరికా నుంచి మాకు అన్ని రకాల క్లారిటీలు వచ్చాయి..కానీ ఇంకా అవసరమైన విషయాలు రాలేదు. కొన్ని వస్తువులు వచ్చినా పెద్ద ఎత్తున ఆయుధాల సరఫరా నిలిచిపోయింది.” అని పేర్కొన్నారు.
READ MORE: YS Jagan : పులివెందులలో మూడో రోజు జగన్ పర్యటన
Also Read
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
అమెరికా వద్ద ఉన్న ఆయుధాలేమిటో నెతన్యాహు చెప్పలేదు. నెతన్యాహు ఇంకా మాట్లాడుతూ “మేలో, బిడెన్ పరిపాలన 500-పౌండ్లు.. 2,000-పౌండ్ల బాంబులను రఫాలో ఉపయోగించబడుతుందనే భయంతో రవాణాలో జాప్యాన్ని ధృవీకరించింది. అన్ని ఇతర ఆయుధాలు పంపిణీ చేయబడుతున్నాయని వాషింగ్టన్ పేర్కొంది.” అని వ్యాఖ్యానించారు. గాజా, లెబనాన్, ఇరాన్ బెదిరింపుల గురించి సీనియర్ యూఎస్ అధికారులతో చర్చించడానికి రక్షణ మంత్రి యువావ్ గలన్ట్ (Yoav Galant) శనివారం రాత్రి వాషింగ్టన్కు బయలుదేరిన తర్వాత ఈ మేరకు నెతన్యాహు వ్యాఖ్యానించారు.
READ MORE: Mallu Bhatti Vikramarka: అత్యాచార బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన భట్టి విక్రమార్క..
కాగా..నెతన్యాహు జూలై 24న కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కూడా ప్రసంగించనున్నారు. అదనంగా, కేబినెట్ సమావేశంలో నెతన్యాహు మేజర్-జనరల్ నియామకాలను కూడా ప్రకటించారు. ఇజ్రాయెల్, గాజా మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. అక్టోబరు 7న, గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై హమాస్ దాడులు కనీసం 1,200 మంది మరణించారు. 252 మంది ఇజ్రాయిలీలు మరియు విదేశీయులను బందీలుగా తీసుకున్నారు. 116 మంది బందీలలో, 30 మందికి పైగా మరణించినట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!