Bank strike : డబ్బు కావాలంటే త్వరపడండి.. ఆ రోజు బ్యాంకులు పనిచేయవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank strike : మీకేమైనా అర్జెంట్ అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి సరిపడా డబ్బులు తెచ్చుకోండి. ఎందుకంటే బ్యాంకు అధికారులు సమ్మె చేపట్టబోతున్నారు. దీంతో ఈ నెల 19న బ్యాంకులు బంద్ కానున్నాయి. అసలు బ్యాంకు ఉద్యోగులు ఆ ఒక్క రోజు సమ్మె చేపడుతున్నారు. కారణం ఏంటంటే ఇటీవల బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువయ్యాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో నవంబర్ 19వ తేదీన బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి కూడా ఈ శనివారం పని చేయవు. అయితే ప్రైవేటు బ్యాంకులు మాత్రం యధాతధంగా పని చేస్తాయి.
Read Also: Michelle Obama: అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిచెల్ ఒబామా
Also Read
- Ashwin: "కోహ్లీ కంటే బుమ్రానే బెటర్".. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
- Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారుల సొమ్ముకు విఘాతం కలగడమే కాదు.. ఈ విధానం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై తమ ఆందోళన తెలియజేసేందుకు ఖాతాదారుల పక్షాన ఒక్క రోజు సమ్మెకు దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, ఈ సమ్మెలో కిందస్థాయి ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేపట్టనున్నారని.. ఉన్నతోద్యోగులు కాదని వెంకటాచలం ప్రకటించారు. సమ్మె రోజున క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరెన్స్, ఏటీఎం సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!