Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు
- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు కొత్త చిక్కులు
- ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య పరువు నష్టం కేసు
- రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్కు గోవా కోర్టు నోటీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కొత్త చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్కు గోవా కోర్టు నోటీసులు పంపింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తన పేరును పేర్కొన్నందుకు సంజయ్ సింగ్ నుండి సీఎం ప్రమోద్ సావంత్ భార్య 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది. ఈ నోటీసుకు 2025 జనవరి 10లోగా సమాధానం ఇవ్వాలని సంజయ్ సింగ్ను కోర్టు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్పై ఆరోపణలు చేశారు. దీంతో.. సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్లో ఉన్న సివిల్ కోర్టులో పరువునష్టం ఫిర్యాదును దాఖలు చేసింది.
Read Also: New Registration Charges: జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
బిచోలిమ్ సివిల్ కోర్టు మంగళవారం ఈ కేసును విచారించి సంజయ్ సింగ్కు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించే ప్రకటనకు క్షమాపణలు చెప్పేలా సంజయ్ సింగ్ను ఆదేశించాలని సులక్షణ సావంత్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్షమాపణలో చెప్పిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు అవాస్తవమని, వాస్తవాల ఆధారంగా కాదని స్పష్టం చేయాలని తెలిపారు. సంజయ్ సింగ్ ప్రకటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.
Read Also: Amit Shah: రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తన పరువు తీసేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా సంజయ్ సింగ్ను నిరోధించాలని ఫిర్యాదుదారు కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన కొంతమందికి లక్షల రూపాయలు బలవంతంగా చెల్లించాలని గోవాలో చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ఉద్యోగానికి సంబంధించిన నగదు కుంభకోణంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!