Tamanna Dead Body : లంచ్కు రమ్మన్నారు.. తమన్నాను చంపి డ్రమ్ములో పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamanna Dead Body : కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్రమ్ములో మహిళ మృతదేహం లభ్యం కావడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల పేర్లు కమల్, తన్వీర్, సాకిబ్. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి పేరు తమన్నా.
Read Also: World Sleep Day : అతిగా నిద్ర పోతే.. మీరు ఉబ్బిపోతారు జాగ్రత్త
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
తమన్నా తన మొదటి భర్త అఫ్రోజ్తో తరచూ గొడవలయ్యేవి. వాటితో విసిగిపోయిన ఆమె అఫ్రోజ్కు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత, ఆమె అఫ్రోజ్ బంధువు ఇంతిఖాబ్ను వివాహం చేసుకుంది. దీంతో ఇంతిఖాబ్తో, కుటుంబ సోదరులతో విభేదాలు వచ్చాయి. ఇంతిఖాబ్ నవాబు బెంగళూరులో పనిచేస్తున్నాడు. మార్చి 12న కల్సిపాళ్యలోని తన ఇంట్లో తమన్నా, ఇంతాఖాబ్లను డిన్నర్కి పిలిచాడు. దాని ప్రకారం ఇద్దరూ భోజనానికి వెళ్లారు. భోజనం చేశాక గొడవ పడ్డారు. నిందితుడు నవాబ్ ఇంతాఖాబ్ను ఇంటి నుండి బయటకు రమ్మని కోరాడు. తమన్నాను తిరిగి బీహార్కు పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో 8 మంది ఉండడంతో నిస్సహాయుడైన ఇంతఖాబ్ తన భార్యను వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత నిందితులు తమన్నాను దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో వేసి బీహార్కు పారిపోయేందుకు ప్రయత్నించారు.
Read Also: Pot Water Benefits: మట్టికుండలోని నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా?
ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రమ్ములో నిందితులు మహిళ మృతదేహాన్ని ఉంచారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకున్నారు. వీరంతా బీహార్కు చెందిన వారు కాగా, మరో ఐదుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!