Drank Too Much Water: ఒక్కరోజులో తాగాల్సింది.. ఒకేసారి తాగింది.. ఆ తర్వాత గుండె ఆగింది
శరీరానికి కావాల్సినంత నీరు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అందుకు రోజుకు 4 నుంచి 8 లీటర్ల నీరు తీసుకోవాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఓ మహిళ ఒక్కరోజులో తాగాల్సిన నీరు ఒకేసారి తాగింది.. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఇంకేముంది ఆ మహిళ చనిపోయింది. అయితే ఆమే తాగిన నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది. అధిక విషపూరితమైన నీరు తాగడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!
Also Read
- Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
యాష్లే సమ్మర్స్ అనే 35 ఏళ్ల మహిళ.. జూలై నాలుగవ వారాంతంలో తన భర్త, ఇద్దరు చిన్న కుమార్తెలతో లేక్ ఫ్రీమాన్ వద్దకు వెళ్లింది. ఆమె అక్కడ ఎక్కువగా వాటర్ తాగింది. 20 నిమిషాల్లో నాలుగు బాటిళ్ల నీరు తాగింది. సగటు వాటర్ బాటిల్ 16 ఔన్సుల ఉంటుంది. అంటే 20 నిమిషాల వ్యవధిలో 64 ఔన్సులు తాగింది. అది సగం గాలన్. అదే మీరు ఒక రోజంతా తాగాలి. దీంతో ఆమెకు తలనొప్పి సమస్య వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత.. అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ స్పృహ రాలేదు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. మెదడు వాపు ఉందని, అంతేకాకుండా నీటి విషపూరితం కారణంగా ఆమె మరణించిందని తెలిపారు. అధిక మొత్తంలో నీటిని తాగడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్గా బతకాలి..
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!