Kerala: మదర్సాలో ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థి ప్రైవేట్ భాగాలపై ఎర్ర కారం పూసి…
- మదర్సాలో ఉపాధ్యాయుడి దాష్టీకం
- విద్యార్థిని ఇనుప రాడ్డుతో కల్చిన టీచర్
- ప్రైవేటు భాగాలపై ఎర్ర కారం పూసి చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని మలప్పురం జిల్లా తానూర్లో గురువు, శిష్యుల మధ్య సంబంధాన్ని అవమానపరిచే భయానక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక మదర్సా ఉపాధ్యాయుడు తన ఆదేశాలను పాటించనందుకు ఒక విద్యార్థికి హృదయ విదారకమైన శిక్ష విధించాడు. మొదట విద్యార్థిని తీవ్రంగా కొట్టి, వేడిచేసిన ఇనుప రాడ్డుతో కాల్చాడు. ఇది అతనికి సంతృప్తి కలిగించకపోవడంతో, అతను ఆమె ప్రైవేట్ భాగాలపై ఎర్ర కారం పొడిని పూశాడు. నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి..
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
నిందితుడి పేరు ఉమైర్ అష్రాఫీ అని సీనియర్ పోలీసు అధికారి శనివారం తెలిపారు. నేరం చేసిన తర్వాత కేరళ నుంచి కర్ణాటకకు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల భయంతో తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. ఈ కేసులో బాధిత విద్యార్థి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఇండియన్ జ్యుడీషియల్ కోడ్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం వెతకడం ప్రారంభించారు. తాజాగా.. నిందితుడు టీచర్ తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి సొంత జిల్లాకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తానూర్కు చేరుకున్న పోలీసు బృందం గురువారం అతడి రాక కోసం వేచి చూశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించినా.. ఆ తర్వాత పట్టుబడ్డాడు. ఉమైర్ అష్రాఫీని స్థానిక కోర్టులో హాజరుపరిచామని, అక్కడి నుంచి శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.
READ MORE:HSBC Alert: ఆ వాట్సప్ మెసేజ్లు నమ్మొద్దు.. కస్టమర్లకు హెచ్ఎస్బీసీ సూచన
ఈ ఏడాది జనవరిలో కేరళలోని మలప్పురం జిల్లాలోని కొండొట్టిలో బాలికలపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. నిందితుడిని హయ్యర్ సెకండరీ స్కూల్లో బోధించే 52 ఏళ్ల ఫైసల్గా గుర్తించారు. ఐదుగురు విద్యార్థినులను వేధించాడు. వేధింపులకు గురైన విద్యార్థినులు ఈ విషయాన్ని ముందుగా వారి కుటుంబాలకు తెలియజేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. ఈ ఫిర్యాదు అనంతరం పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!