Bhopal: మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్లో గాయం చూసి తల్లి షాక్
- మధ్యప్రదేశ్లోని భోపాల్లో మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం
- బాలిక ప్రైవేట్ పార్ట్లపై గాయాలు చూసి షాక్ అయిన బాలిక తల్లి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
- నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆడవాళ్లను చూస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అత్యాచార వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ మృగాళ్ల కోసం ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా.. వారి బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. కోల్కతా ఘటన దేశంలో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ హత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Read Also: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజాగా.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో అత్యాచార ఘటన జరిగింది. కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన బాలిక ప్రైవేట్ పార్ట్లపై గాయాలు చూసి బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది. దీంతో.. బాలిక తల్లి రెండ్రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడు ఖాసీం రెహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. అతను పాఠశాలలో ఐటీ టీచర్గా పనిచేస్తున్నాడు. దీంతో.. నిందితుడైన ఉపాధ్యాయుడు ఖాసీం రెహాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్
- Tags
- bhopal
- police
- rape
- teacher
- telugu news
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!