AP Crime: కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్..! అవి హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంపై కలకలం రేగింది. అయితే ఇవి ఆత్మహత్యలు కావని, హత్యలని పోలీసులు తెలిపారు. భార్య, కూతురిని హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు. పాలసుబ్బారావు క్రికెట్ బెట్టింగ్, వ్యవసనాల కోసం 60 లక్షల రూపాయలు అప్పులుచేశాడని, ఇవి తీర్చలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు. భార్య పద్మావతి, కుమార్తె వినయలకు ఇంట్లో మత్తు మందిచ్చి హత్య చేశాడని, తరువాత సైకిల్ పై పెళ్లి వెంకట్రాద్రి ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ప్రభుత్వ భూమి ఆన్లైన్ చేసుకొని చేతులు మారడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారని చెప్పారు. కాగా, తమ భూమిని ఆన్లైన్లో చేయడంలో రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త కలకలం రేపిన విషయం విదితమే.. తల్లి, కూతురు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే.. కుటుంబ యజమాని సుబ్బారావు మాత్రం.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు.. తన భార్య, కూతురిని హత్య చేసిన సుబ్బారావు.. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు తేల్చారు.. ఈ కేసులో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Fire In Temple: ఆలయంలో పెను ప్రమాదం.. హారతిలో మంటలు ..12మందికి గాయాలు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?