Illegal Affair: తల్లివా.. రాక్షసివా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందును చంపి..?
- ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది.
- తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన.
- ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair: ప్రస్తుత జీవిన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కానీ.. పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ ‘రైట్స్’ కొనుగోలు చేసింది ఎవరంటే..?
Also Read
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతడిని అడ్డు తొలగించుకోవాలనని ఆమె తన ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది. నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుండి విడిపోయి దూరంగా నివసిస్తుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండడంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడి మహిళ. అయితే., కేసులో విచారణలో భాగంగా కిడ్నాప్ ఆయన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్టుగా డ్రామాలు చేస్తున్నట్లుగా పోలీసులకు తెలపడంతో.. అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
తాజావార్తలు
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..