Illegal Affair: తల్లివా.. రాక్షసివా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందును చంపి..?
- ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది.
- తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన.
- ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair: ప్రస్తుత జీవిన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కానీ.. పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ ‘రైట్స్’ కొనుగోలు చేసింది ఎవరంటే..?
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతడిని అడ్డు తొలగించుకోవాలనని ఆమె తన ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది. నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుండి విడిపోయి దూరంగా నివసిస్తుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండడంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడి మహిళ. అయితే., కేసులో విచారణలో భాగంగా కిడ్నాప్ ఆయన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్టుగా డ్రామాలు చేస్తున్నట్లుగా పోలీసులకు తెలపడంతో.. అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!