Illegal Affair: తల్లివా.. రాక్షసివా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందును చంపి..?
- ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది.
- తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన.
- ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair: ప్రస్తుత జీవిన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కానీ.. పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ ‘రైట్స్’ కొనుగోలు చేసింది ఎవరంటే..?
Also Read
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతడిని అడ్డు తొలగించుకోవాలనని ఆమె తన ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది. నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుండి విడిపోయి దూరంగా నివసిస్తుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండడంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడి మహిళ. అయితే., కేసులో విచారణలో భాగంగా కిడ్నాప్ ఆయన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్టుగా డ్రామాలు చేస్తున్నట్లుగా పోలీసులకు తెలపడంతో.. అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!