Crime News: కళ్లు పీకేసి, యాసిడ్తో కాల్చి దారుణ హత్య..
- బీహార్లోని షేక్పురాలో దారుణ హత్య
- ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపిన నేరస్థులు
- మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు..
- మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం
- షేక్పురా జిల్లా ధరేని గ్రామంలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని షేక్పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మిడిల్ స్కూల్ వెనుకాల మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఘర్సేని గ్రామానికి చెందిన సర్వీస్ సింగ్ (55)గా గుర్తించారు.
Read Also: Pollution: షాకింగ్ న్యూస్.. కాలుష్యం వల్ల సంతాన లేమి సమస్య!
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
నిందితులు అతని శరీరాన్ని యాసిడ్తో కాల్చడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా.. మృతుడి ఒక కన్ను పీకేశారని కియోటి పోలీస్ స్టేషన్ ఇంఛార్జి చెప్పారు. మృతుడు గత ఆరు నెలలుగా జార్ఖండ్లోని జంషెడ్పూర్లోని టాటానగర్లో నివసిస్తున్నాడు. తల్లి చనిపోవడంతో శ్రద్ధా కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం ఇంటికి వచ్చాడు. అనంతరం.. మధ్యాహ్నం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. కాగా.. మృతుడిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి గ్రామంలోని పాఠశాల సమీపంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: IND vs BAN: ముగిసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. భారీ ఆధిక్యంలో భారత్
- Tags
- acid
- bihar
- burning
- Crime News
- Eyes
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!