Champions Trophy 2025: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు బిగ్ షాక్..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి
- పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్
- గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగిన ఫఖర్ జమాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఆదివారం భారత్తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్లలేదు. ఫఖర్కు చాతీ కండరాల నొప్పి రావడంతో ఈ మ్యాచ్లో ఆడలేకపోతున్నాడు. అతని స్థానంలో ఇమామ్-ఉల్-హక్ను జట్టులోకి తీసుకున్నారు.
Read Also: Aadi Srinivas : బీఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుంది
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్లో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. చాలా సమయం ఆయన ఫీల్డింగ్ చేయలేదు. అయినప్పటికీ.. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేసిన ఫఖర్ 41 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ సామ్ అయూబ్ కూడా ఈ ట్రోఫీ ఆడటం లేదు. దీంతో, పాకిస్తాన్ జట్టు ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను కోల్పోయింది. పాకిస్తాన్ జట్టుకు గాయాలు పెద్ద సమస్యగా మారాయి.
Read Also: Cockroach in Mutton Soup : మటన్ సూప్ ఆర్డర్ చేస్తే.. బొద్దింక సూప్ వచ్చిందేంటీ..?
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. ఆ సమయంలో ఫఖర్ జమాన్ భారత్ ను ఓడించి పాకిస్తాన్ జట్టుకు టైటిల్ గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్లో ఫఖర్ 106 బంతుల్లో 114 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆధారంగా పాకిస్తాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ కు ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫఖర్ జమాన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్తో పాకిస్తాన్ జట్టుకు టైటిల్ గెలుచుకుంది. అయితే.. ఇప్పుడు అతనికి గాయం కారణంగా పాకిస్తాన్ జట్టు ఆందోళనలో ఉంది.
తాజావార్తలు
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!