71st Miss World Winner: మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రిస్టినా పిజ్కోవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
71st Miss World Winner: ఎట్టకేలకు ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ఈ అందాల పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిజ్కోవా గెలుపొందగా, లెబనాన్కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. మిస్ వరల్డ్ ఫైనల్ మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అక్కడ క్రిస్టినా పేరు విజేతగా ప్రకటించారు. ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ ఏడాది 120 మంది ఈ అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. అందరినీ వెనక్కి నెట్టి క్రిస్టినా పిజ్కోవా టైటిల్ను గెలుచుకుంది. చివరిసారి ఈ పోటీలో పోలాండ్ నివాసి కరోలినా బిలావ్స్కా గెలిచారు. క్రిస్టినా పిజ్కోవాకు పట్టాభిషేకం చేసింది ఆమె.
Read Also:KTR : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటుదాం
Also Read
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ఈ పోటీలో భారతదేశం తరపున సినీ శెట్టి పాల్గొన్నారు. కానీ ఆమె ఈ టైటిల్ను గెలవలేకపోయింది. ఆమె టాప్-8కి చేరుకోవడంలో విజయం సాధించింది. కానీ టాప్ 4 కంటెస్టెంట్స్ ఎంపికైనప్పుడు, ఆమె అందులో చేరలేకపోయింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే రేసు నుండి నిష్క్రమించింది. ఆమెది కర్నాటక. తన విద్యాభ్యాసం ముంబైలో పూర్తయింది. ఆమె 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది.
Read Also:Sela Tunnel: సేలా టన్నెల్ జాతికి అంకితం చేసిన మోడీ
కరణ్ జోహార్ హోస్ట్
ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్కు హోస్టుగా వ్యవహరించారు. 2013లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మేగన్ యంగ్ అతనికి మద్దతుగా నిలిచారు. నేహా కక్కర్, ఆమె సోదరుడు టోనీ కక్కర్, షాన్ వంటి ప్రముఖ గాయనీమణులు తమ అభినయం, గాత్రంతో అందాల ప్రదర్శనను అలరించారు. 28 ఏళ్ల తర్వాత భారత్లో మిస్ వరల్డ్ నిర్వహించడం జరిగింది. అంతకుముందు 1996 సంవత్సరంలో46వ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించబడింది. ఈసారి ముంబై నగరం అందుకు వేదిక కాగా, 28 ఏళ్ల క్రితం బెంగళూరులో జరిగింది.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!