Death Penalty: క్షుద్ర విద్యలొస్తాయని అనుమానంతో కుటుంబం హత్య.. ఐదుగురికి మరణదండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Penalty: మంత్రవిద్యలో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఏడాది క్రితం జార్ఖండ్లో జరిగిన కుటుంబం హత్య కేసులో ఐదుగురికి స్థానిక కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. ప్రధాన జిల్లా సెషన్ జడ్జి విశ్వనాథ్ శుక్లా ఐదుగురిని దోషులుగా నిర్ధారించారు. నవంబర్ 8, 2021న పోడంగైర్ గ్రామంలో సలీం ధంగా, అతని భార్య బెళంగి, వారి కుమార్తె రహిల్ను గొంతు కోసి చంపినందుకు వారికి మరణశిక్ష విధించారు. ఈ గ్రామం జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని బంద్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది.
Puranapool Fire Accident: పురానాపూల్లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ముగ్గురు బాధితులను చంపి, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు కరో నది ఒడ్డున వారి మృతదేహాలను పాతిపెట్టినందుకు ఐదుగురికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మార్కస్ దహంగా, ఇలియాస్ దహంగా, కెంబా దహంగా, దౌద్ దహంగా, ఇలియాస్ దహంగా అలియాస్ బంకులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు మార్కస్ దహంగా తన కుమార్తె అనారోగ్యం వల్ల ప్రాణాలు కోల్పోయింది. అయితే అతని స్నేహితులు, అతని ఇరుగుపొరుగు వారు సలీం ధంగా, అతని కుటుంబ సభ్యులు చేసే చేతబడి వల్లే బాలిక చనిపోయిందని అతనికి చెప్పారు. మార్కాస్ తన సహచరులతో కలిసి ముగ్గురిని వారి ఇంట్లోనే హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టాడని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ తెలిపారు. దోషులకు కోర్టు రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది.
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!