Food Poison: ఫుడ్ పాయిజన్.. 36 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
Food Poison: మహారాష్ట్రలోని సాంగ్లీలో శుక్రవారం 36 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని ఒక అధికారి తెలిపారు. వారందరినీ ఆసుపత్రికి తరలించామని, అక్కడ 35 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని, ఒకరిని పరిశీలనలో ఉంచామని తెలిపారు.వాన్లెస్వాడి హైస్కూల్లో 5, 7వ తరగతి చదువుతున్న పిల్లలకు స్వయం సహాయక బృందం నడుపుతున్న సెంట్రల్ కిచెన్లో వండిన అన్నం, పప్పు తిన్న తర్వాత వారు అస్వస్థతకు గురైనట్లు ఆయన చెప్పారు.
Tamil Nadu Minister: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 36 మంది విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో ఫిర్యాదు చేశారని విద్యాశాఖ అధికారి మోహన్ గైక్వాడ్ వెల్లడించారు. వారిలో చాలామంది వాంతులు చేసుకున్నారు. ఒక పిల్లవాడు కడుపు నొప్పితో ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. సెంట్రల్ కిచెన్ నుంచి ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. ఈ విషయంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారని అని మోహన్ గైక్వాడ్ చెప్పారు.
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!