Fight: రెండు గ్రూపుల మధ్య ఆన్లైన్ పోస్ట్ల చిచ్చు.. ముగ్గురికి కత్తిపోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fight Over Online Posts: ఆన్లైన్ పోస్టులు రెండు గ్రూపుల మధ్య చిచ్చుపెట్టాయి. ఢిల్లీలో రెండు గ్రూపుల మధ్య ఆన్లైన్ పోస్ట్ల విషయంలో జరిగిన గొడవలో ముగ్గురు అబ్బాయిలు కత్తిపోట్లకు గురయ్యారు. జహంగీర్పురిలోని కె-బ్లాక్ ప్రాంతంలో జరిగిన గొడవ గురించి మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హత్యాయత్నం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రెండు గ్రూపుల అబ్బాయిలు గొడవకు దిగడంతో ముగ్గురు కత్తిపోట్లతో ఆసుపత్రి పాలైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జహంగీర్పురి పోలీస్ స్టేషన్లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 307/34 కింద రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు పట్టుబడగా. అందులో ఎక్కువగా మైనర్లేని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ముగ్గురు బాలురు రక్తస్రావమై పడి ఉండటాన్ని గుర్తించి వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది
- Tags
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!