Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 2019 Seen Repats Bjp Masterplan In Karnataka

Karnataka: 2019 సీన్​ రిపీట్​ కోసం మైసూర్​ యువరాజుకు బీజేపీ టికెట్..!

Published Date :March 14, 2024 , 8:54 am
By Kothuru Ram Kumar
Karnataka: 2019 సీన్​ రిపీట్​ కోసం మైసూర్​ యువరాజుకు బీజేపీ టికెట్..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్​ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్​-కొడగు స్థానం నుంచి మైసూర్​ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ​ను బరిలో బీజేపీ దింపింది.

Also read: Stock Market Crash : స్టాక్ మార్కెట్లో సునామీ.. ఒక్క రోజులో కొట్టుకుపోయిన రూ.14లక్షల కోట్లు

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

ఇక్కడ మై ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కన పెట్టి మరీ యదువీర్ ​ను రంగంలోకి లోక్ ​సభ పోరులో నిలిపింది. మైసూర్​-కొడగు ప్రాంతంలో మైసూర్​ రాజవంశానికి ఉన్న ప్రాబల్యాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు బీజేపీ లోక్ ​సభ ఎన్నికల్లో ఆయనకి సీటు ఇచ్చిందని యిట్టె అర్థమవుతుంది. నిజానికి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి కాస్త బలం తక్కువే. దక్షిణాది రాష్ట్రాలలోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. గతేడాది వరకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ బాగానే సీట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తుంది.

also read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్​ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!

ఇకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా., 2019 వచ్చిన లోక్ ​సభ ఎన్నికల ఫలితాలని మరోసటీ రిపీట్​ చేయాలని అనుకోవడంతో మరింత అక్కడ బీజేపీ కష్టపడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం జేడీఎస్ ​తో పొత్తు కుదర్చుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మైసూర్ రాజ వంశీకుల ప్రభావం ఆ సమీప ప్రాంతాల్లోని లోక్​ సభ సీట్లపైన ప్రభావితం ఉంటుందని, కాబట్టే అక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను కాదని మరీ మైసూర్​ యువరాజు యదువీర్ ​ను లోక్ సభ పోరులో బీజేపీ దింపిదని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • karnataka
  • loksaba elections 2024
  • Mysore
  • Wadiyar

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions