Corruption: చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corruption: అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్లో అరెస్టయిన ఇద్దరిలో అస్సాం సివిల్ సర్వీస్ (ఏసీఎస్) అధికారి కూడా ఉన్నారని తెలిపింది. ధుబ్రి జిల్లా పరిషత్ సీఈవో బిశ్వజిత్ గోస్వామి పూర్తి చేసిన పనుల బిల్లు మొత్తంలో 9 శాతాన్ని కాంట్రాక్టర్ నుంచి లంచంగా డిమాండ్ చేశారని ఆరోపిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందింది.
Also Read: Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారిని పట్టుకునేందుకు వల పన్నారు. సీఈవో కార్యాలయంలో ధుబ్రి అదనపు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ మృణాల్ కాంతి సర్కార్ రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఏసీఎస్ అధికారి బిశ్వజిత్ గోస్వామిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బిశ్వజిత్ గోస్వామి ఆస్తులపై సోదాలు నిర్వహించగా.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆస్తి కొనుగోలు, బహుళ బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు కూడా దొరికాయి.
ఆ ఇద్దరిని పట్టుకున్న అధికారులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభినందించారు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అవినీతి నిరోధక డ్రైవ్లో విజయవంతమైందని, ఫలితంగా మే 10, 2021 నుంచి 117 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామని సీఎం తెలిపారు. అదే దృఢ సంకల్పంతో, శక్తితో పరిపాలనలో అవినీతి నిర్మూలనకు కృషి కొనసాగుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!