America : టోర్నడోలో విధ్వంసం.. 18 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి విధ్వంసకర తుఫానులు, అమెరికాలో విధ్వంసం సృష్టించాయి. శుక్ర, శనివారాల్లో తెల్లవారుజామున వచ్చిన భీకర టోర్నడో కారణంగా 18 మంది మరణించారు. అంతే కాదు పలువురు గాయపడ్డారు. అమెరికాలోని ఇల్లినాయిస్ లోని అర్కాన్సాస్ లో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ యూఎస్ రాష్ట్రంలో అర్కాన్సాస్ లోని అనేక ప్రాంతాల్లో ఈ సుడిగాలిలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంది.
Also Read : Bhakthi TV Live: కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు చేకూరాలంటే ఈసోత్రం వినండి
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
విధ్వంసకర తుఫానులు, టోర్నడోలు.. వ్యాపారులు క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు విపరీతమైన నష్టాన్ని కలిగించింది. ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అర్కాన్సాస్ గవర్నర్ శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే మిస్సోరిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
నార్త్ లిటిల్ రాక్ లో టోర్నడోలో తుఫాన్ కారణంగా ఒక వ్యక్తి, వ్యాన్ లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. అక్కడ కనీసం 30 వరకు ఆస్పత్రి పాలయ్యారని లిటిల్ రాక్ మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ తెలిపారు. ఇదొక్కటే కాదు.. 2 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి. దీనికి తోడు గాలివాన ధాటికి ఆగి ఉన్న వాహనాలు బోల్తా పడి చెట్లు, విద్యుత్ తీగలు నేలకూలాయి.
Also Read : Sunday Stotram: అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ సోత్రపారాయణం చేయండి
అదే సమయంలో.. ఉత్తర ఇల్లినాయిస్ లో శుక్రవారం రాత్రి దీని కారణంగా ఒకరు మరణించారు. వీరితో పాటు మరో 28 మంది ఆస్పత్రిలో చేరారు. బెల్విడెరేలోని ఓ థియేటర్ లో పైకప్పు కూలిపోయి అందులో 260 మంది ఉన్నారని ఫైర్ చీఫ్ సీన్ షాడ్లీ తెలిపారు. అర్కాన్సాస్, ఇల్లినాయిస్, ఇండియానా మరియు టేనస్సీలతో పాటు నేషనల్ వెదర్ సర్వీస్ విస్కాన్సిస్, ఐయోవా మిస్సిస్సిప్పిలలో సుడిగాలులు వచ్చాయి.
Also Read : IPL 2023 : మూడేండ్ల తరువాత ఉప్పల్ లో ఐపీఎల్ సంబురం
ఆగ్నేయా యూఎస్ రాష్ట్రమైన మిస్సిస్సిప్పీలో విధ్వంసకర తుఫాన్ తో తీవ్రమైన ఉరుములతో కూడిన సుడిగాలి వచ్చింది. మిస్సిస్సిప్పిలో టోర్నోడో కారణంగా 26 మంది చనిపోయారు. వంద మైళ్ల కంటే ఎక్కువ ప్రాంతం దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మిస్సిస్సిప్పిలో తుఫాన్ వల్ల ఏర్పడిన పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?