Pakistan: ఘోరప్రమాదం.. లోయలో పడ్డ మినీట్రక్.. 13 మంది మృతి
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖుషబ్లో మినీట్రక్ లోయలో పడి ఐదుగురు చిన్నారులతో సహా 13 మంది మృతిచెందారు. ఒక కుటుంబం బన్నూ నుంచి సూన్ వ్యాలీకి వెళుతుండగా ట్రక్కు ఒక్కసారిగా మలుపు దగ్గర అదుపు తప్పి లోయలోపడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్లు వెంటనే చేరుకుని క్షతగాత్రులను, మృతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: ముస్లిం రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఇవ్వండి..
Also Read
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని ఖుషబ్ జిల్లాలో ఒక కుటుంబంతో వెళ్తున్న మినీ ట్రక్కు లోయలో పడిపోవడంతో ఐదుగురు పిల్లలు సహా కనీసం 13 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబం బన్నూ నుంచి ఖుషబ్లోని సూన్ వ్యాలీకి ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ వేగంగా టర్న్ తీసుకోవడంతో వేగంగా ట్రక్ లోయలో పడిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Bear Attack: అందుకే అదుపులో ఉండాలనేది.. రెప్పపాటులో మహిళపై ఎలుగుబంటి దాడి..
తాజావార్తలు
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!