Hanumakonda: సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధి కుక్కలను హతమార్చిన వైనం.. సర్పంచ్ ల పై కేసులు నమోదు
- హనుమకొండ జిల్లాలో దారుణం
- సుమారు 100 పైగా కుక్కు చంపి పాతి పెట్టారు
- సర్పంచ్ ల పై కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలో కుక్కల మరణాలు చర్చనీయాంశంగా మారింది. శాయంపేట మండలంలో సుమారు 100 పైగా కుక్కు చంపి పాతి పెట్టిన అంశం పైనా శాయంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధి కుక్కలను హతమార్చి పాతిపెట్టిన సర్పంచ్ ల పై కేసులు నమోదు చేశారు. శాయంపేట, ఆరేపల్లి రెండు గ్రామాల పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రెండు గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కల ప్రాణాలు బలి తీసుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది.
Also Read:VaaVaathiyaar : జనవరి 14న అన్నగారు వస్తున్నారహో…
Also Read
ఇప్పటికే 120కు పైగా పాతిపెట్టిన వీధికుక్కల కళేబరాలు వెలికి తీసిన పోలీసులు, వెటర్నరీ సిబ్బంది. వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. మొత్తం 9 మంది పై కేసులు నమోదు అయ్యాయి. కుక్కకాటు బాదితుల సంఖ్య పెరుగుతుంది.. ఆ వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారంటు గ్రామస్తులు చెబుతున్నారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..