Historic Decision: మహిళా సాధికారత కోసం.. యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
- మహిళా సాధికారత దిశగా చారిత్రాత్మక నిర్ణయం
- మహిళల భద్రతను నిర్ధారించడానికి వివరణాత్మక
- మార్గదర్శకాలతో పాటు కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు కర్మాగారాల్లో రాత్రి షిఫ్టులలో పని చేసే.. మహిళల భద్రతను నిర్ధారించడానికి వివరణాత్మక మార్గదర్శకాలతో పాటు, కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు. రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళలకు ప్రత్యేక భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను అమలు చేస్తామని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది..
Read Also:Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్
Also Read
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
ప్రభుత్వం కర్మాగారాలు, పారిశ్రామిక సంస్థలు మహిళలను రాత్రి షిఫ్టులలో (సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు) నియమించుకోవడానికి అనుమతించింది. కానీ మహిళా ఉద్యోగుల వ్రాతపూర్వక అనుమతితో.. వారిని పనిలోకి తీసుకోవాలని.. తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో…మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడం.. అన్ని కార్యాలయాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా పరిశ్రమలలో బలమైన పాత్ర పోషించడానికి వీలు కల్పిస్తుంది. ఇది రాష్ట్రంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచుతుంది. పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా, సమాజంలో మహిళల పట్ల వైఖరిని సానుకూలంగా మార్చడానికి ఈ దశ ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది.
Read Also:Health Benefits of Amla: ఉసిరి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా…
అయితే .. పని ప్రదేశాలలో తగినంత లైటింగ్, సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని.. అంతేకాకుండా మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. అత్యవసర హెల్ప్లైన్లు, ప్రథమ చికిత్స మహిళా భద్రతా సెల్లను అందించాలని సూచించింది.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!