Union minister Pralhad Joshi: టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఎవరు నిర్మించినా ఇంటికి పంపిస్తాం.. కేంద్రమంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whoever builds Tipu Sultan’s statue will be sent home, BJP minister’s warning: కర్ణాటక మైసూరులో 100 అడుగుల పొడవైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మించకోనివ్వండి.. వారికి ఎవరు మద్దతు ఇచ్చినా.. టిప్పు విగ్రహాలను నిర్మించినా ప్రజలు వారిని ఇంటికి పంపిస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
మైసూరు లేదా శ్రీరంగపట్నంలో 100 అడుగుల టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. ఇది తన చుట్టూ ఉన్న వాస్తవ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ చుట్టూ ఉన్న చరిత్రను వక్రీకరిస్తోందని.. టిప్పు వారసత్వాన్ని తొగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకనే విగ్రహాన్ని తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ధార్వాడ్ లో టిప్పు జయంతిని జరుపుకోవాలన్న కర్ణాటక పౌరసంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ నిరసన ర్యాలీకి ప్లాన్ చేసింది. దీంతో పోలీసులు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత కేంద్ర మంత్రి జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కడప మైదాన్ గ్రౌండ్స్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య యోధుల చరిత్రను బీజేపీ వక్రీకరించే పనిలో ఉందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేరు..? ఆయనకు విగ్రహం పెట్టే అర్హత లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన సిద్ధరామయ్య అన్నారు. గతంలో ఈద్గా మైదాన్ లో గణేష్ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఎంఐఎం టిప్పు జయంతి కోసం ఎంఐఎం అనుమతి కోరింది. దీనికి కర్ణాటక పౌరసంఘం అనుమతించింది.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!