Union minister Pralhad Joshi: టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఎవరు నిర్మించినా ఇంటికి పంపిస్తాం.. కేంద్రమంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whoever builds Tipu Sultan’s statue will be sent home, BJP minister’s warning: కర్ణాటక మైసూరులో 100 అడుగుల పొడవైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మించకోనివ్వండి.. వారికి ఎవరు మద్దతు ఇచ్చినా.. టిప్పు విగ్రహాలను నిర్మించినా ప్రజలు వారిని ఇంటికి పంపిస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మైసూరు లేదా శ్రీరంగపట్నంలో 100 అడుగుల టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. ఇది తన చుట్టూ ఉన్న వాస్తవ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ చుట్టూ ఉన్న చరిత్రను వక్రీకరిస్తోందని.. టిప్పు వారసత్వాన్ని తొగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకనే విగ్రహాన్ని తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ధార్వాడ్ లో టిప్పు జయంతిని జరుపుకోవాలన్న కర్ణాటక పౌరసంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ నిరసన ర్యాలీకి ప్లాన్ చేసింది. దీంతో పోలీసులు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత కేంద్ర మంత్రి జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కడప మైదాన్ గ్రౌండ్స్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య యోధుల చరిత్రను బీజేపీ వక్రీకరించే పనిలో ఉందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేరు..? ఆయనకు విగ్రహం పెట్టే అర్హత లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన సిద్ధరామయ్య అన్నారు. గతంలో ఈద్గా మైదాన్ లో గణేష్ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఎంఐఎం టిప్పు జయంతి కోసం ఎంఐఎం అనుమతి కోరింది. దీనికి కర్ణాటక పౌరసంఘం అనుమతించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!