What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
* నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాత్రికి ఢిల్లీలోనే బస.. రేపు ఉదయం పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.. రేపు అర్ధరాత్రికి ఉండవల్లి నివాసంకు రానున్న మంత్రి నారా లోకేష్…
Also Read
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
* హైదరాబాద్: నేడు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు ఎయిమ్స్ బీబీనగర్ క్యాంపస్లో పర్యటించి పనుల పురోగతిపై సమీక్షించనున్న కిషన్రెడ్డి..
* మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్.. రేపు అంబటి రాంబాబు, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాలకు పరామర్శ..
* గుంటూరు: నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్ పై గుంటూరు కోర్టులో విచారణ. అంబటి రాంబాబును విచారణకోసం కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నల్లపాడు పోలీసులు.
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 వ రోజు స్వామివారికి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం, హంస వాహనంపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం.
* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరుగు రథోత్సవం
* నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎమ్మెల్యే జయ సూర్య..
* నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ .. ఇవాళ, రేపు రైల్వే కోడూరులో పర్యటించనున్న విచారణ కమిటీ..
* తిరుమల: 11 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,262 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,728 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు
* జోగి రమేష్, రాముల బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!