What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతి ప్రాంతం ఖరారు, చట్టబద్ధతకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం.
* హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
Also Read
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
- Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
* కాకినాడ: నేటి నుంచి అన్నవరం లో శ్రీ రామ నవమి వేడుకలు.. సత్య దేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే సీతారాముల వారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహణ.. రేపు ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం
* నేటి నుంచి కాకినాడలో మూడు రోజులపాటు ఎగుమతుల ప్రోత్సాహక సదస్సు.. ఏపీ గవర్నమెంట్, సెంట్రల్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ.. సదస్సు కి హాజరుకానున్న ఇంటర్నేషనల్ కొనుగోలుదారులు.. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్ టైల్స్ రంగాలకు సంబంధించి బిజినెస్ రిలేషన్స్ పై చర్చ
* నేడు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్, పబ్లిక్ గ్రీవెన్స్ బిల్డింగ్ ను ప్రారంభించనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్త.
* గుంటూరు: నేడు బీఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంఖుస్థాపన, పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి.
* తిరుమల: 30 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,411 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,474 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు
* విజయవాడ: లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి, ప్రణయ్ ప్రకాష్ కస్టడీ నేటితో పూర్తి.. ఇవాళ ఇద్దరిని కోర్టులో హాజరుపర్చనున్న సెట్
* చిత్తూరు జిల్లా: కుప్పంలో మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటన.. శాంతిపురం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్న భువనేశ్వరి.. గుండిశెట్టిపల్లిలో ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబసభ్యులను పరామర్శించనున్న భువనేశ్వరి.. రామకుప్పం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న భువనేశ్వరి.. బల్ల గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం .. రాత్రి 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం
* నిజామాబాద్: నేటి నుంచి పసుపు కొనుగోళ్లు బంద్. నాలుగు రోజుల పాటు మార్కెట్ కు పసుపు తీసుకురావొద్దు అంటూ అధికారుల ప్రకటన.. శ్రీరామ నవమి నేపథ్యంలో మార్కెట్ లో మూడు రోజుల పాటు సెలవు, ఆదివారం ఆదరణ సెలవు. సోమవారం యథావిధిగా పసుపు క్రయవిక్రయాలు : మార్కెట్ అధికారులు.
* భద్రాద్రి: నేటి సాయంత్రం ఉత్తర ద్వార దర్శనం వద్ద సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు.. గరుడ వాహన సేవ….
* రేపు భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు .. 586 కోట్లతో భద్రాచలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* రాజన్న సిరిసిల్ల జిల్లా: రేపు శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైన వేములవాడ రాజన్న క్షేత్రం.. ఆలయ ప్రాంగణంలోని శివార్చన వేదికపై స్వామివారి కళ్యాణం .. రాములోరి కళ్యాణానికి
వేలాదిగా తరలిరానున్న భక్తులు.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న ఆలయ అధికారులు
తాజావార్తలు
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
-
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!