Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో టైటాన్స్ Vs బెంగళూరు మ్యాచ్..
* హైదరాబాద్: నేడు ఉదయం 11.30కి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టు కేసు నేపథ్యంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..
Also Read
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
* బాపట్ల : బల్లికురవ మండలం అంబటిపూడిలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలులో “పల్లె పండగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. ఉదయం 10 గంటలకు పెరవలిలో .. 10:30కి పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో 11కి ఖండవల్లి (గవర్లపాలెం)లో 11:30కి ముక్కామలలో.. మధ్యాహ్నం 12 గంటలకు పిట్లవేమవరంలో.. 12:30కి కడింపాడులో 1 గంటకు మల్లేశ్వరంలో 1:30కి అన్నవరప్పాడులో పాల్గొననున్న మంత్రి.
* శ్రీ సత్యసాయి : సత్యసాయి మహాసమాధి దర్శనార్దం పుట్టపర్తికి రానున్న కేంద్రమంత్రి మురగన్.
* అమరావతి: ధరల స్థిరీకరణపై నేడు సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రివ్యూ.. పాల్గొనున్న మంత్రులు అచ్చెం నాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్..
* అమరావతి: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ లు
* విజయనగరం: నేడు దత్తిరాజేరు, గంట్యాడ, జామి మండలాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన.. పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..
* హైదరాబాద్: నేడు ముషీరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన.. గాంధీ నగర్, హరిత అపార్ట్మెంట్ లైన్, ఆంధ్ర కేఫ్ X రోడ్ లో సేవరేజ్ లైన్ ను ప్రారంభించనున్న మంత్రి..
* వికారాబాద్ జిల్లా: నేడు నూతన మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ప్రమాణ స్వీకార కార్యక్రమం.. హాజరుకానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్న శ్రీధర్ బాబు
* తిరుమల: రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,637 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,956 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు
తాజావార్తలు
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..