Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో టైటాన్స్ Vs బెంగళూరు మ్యాచ్..
* హైదరాబాద్: నేడు ఉదయం 11.30కి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టు కేసు నేపథ్యంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
* బాపట్ల : బల్లికురవ మండలం అంబటిపూడిలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలులో “పల్లె పండగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. ఉదయం 10 గంటలకు పెరవలిలో .. 10:30కి పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో 11కి ఖండవల్లి (గవర్లపాలెం)లో 11:30కి ముక్కామలలో.. మధ్యాహ్నం 12 గంటలకు పిట్లవేమవరంలో.. 12:30కి కడింపాడులో 1 గంటకు మల్లేశ్వరంలో 1:30కి అన్నవరప్పాడులో పాల్గొననున్న మంత్రి.
* శ్రీ సత్యసాయి : సత్యసాయి మహాసమాధి దర్శనార్దం పుట్టపర్తికి రానున్న కేంద్రమంత్రి మురగన్.
* అమరావతి: ధరల స్థిరీకరణపై నేడు సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రివ్యూ.. పాల్గొనున్న మంత్రులు అచ్చెం నాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్..
* అమరావతి: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ లు
* విజయనగరం: నేడు దత్తిరాజేరు, గంట్యాడ, జామి మండలాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన.. పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..
* హైదరాబాద్: నేడు ముషీరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన.. గాంధీ నగర్, హరిత అపార్ట్మెంట్ లైన్, ఆంధ్ర కేఫ్ X రోడ్ లో సేవరేజ్ లైన్ ను ప్రారంభించనున్న మంత్రి..
* వికారాబాద్ జిల్లా: నేడు నూతన మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ప్రమాణ స్వీకార కార్యక్రమం.. హాజరుకానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్న శ్రీధర్ బాబు
* తిరుమల: రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,637 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,956 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!