What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి రేవంత్
* సింగపూర్ – విజయవాడ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం.. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
* అనకాపల్లి జిల్లా: నేడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.. మెడిటెక్ జోన్, బ్రాండిక్స్ అప్పెరల్ సిటీని సందర్శించనున్న పీయూష్ గోయల్..
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న బాలకృష్ణ.. చిలమత్తూరులో అధికారులు నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న బాలకృష్ణ.
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి లో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.
* శ్రీసత్యసాయి : నేడు పుట్టపర్తి లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్.. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్
* తిరుమల: 12 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,709 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,053 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
* సిద్దిపేట జిల్లా: నేడు హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటన.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలను విడుదల చేయనున్న మంత్రులు
* నిజమాబాద్ జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల పంపిణీ.. అశోక్ సాగర్ చెరువులో చేప పిల్లలను వదలనున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లాలో 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలను వేయాలని మత్స్య శాఖ లక్ష్యం
* కామారెడ్డి : నేడు జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధన లక్ష్యంగా ఆక్రోశ సభ.. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు , విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో సభ.
* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీలు నమోదు
* పల్నాడు జిల్లా: నేడు క్రోసూరు మార్కెట్ యార్డులో సీసీఐ ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!