What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి రేవంత్
* సింగపూర్ – విజయవాడ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం.. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
* అనకాపల్లి జిల్లా: నేడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.. మెడిటెక్ జోన్, బ్రాండిక్స్ అప్పెరల్ సిటీని సందర్శించనున్న పీయూష్ గోయల్..
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న బాలకృష్ణ.. చిలమత్తూరులో అధికారులు నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న బాలకృష్ణ.
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి లో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.
* శ్రీసత్యసాయి : నేడు పుట్టపర్తి లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్.. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్
* తిరుమల: 12 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,709 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,053 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
* సిద్దిపేట జిల్లా: నేడు హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటన.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలను విడుదల చేయనున్న మంత్రులు
* నిజమాబాద్ జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల పంపిణీ.. అశోక్ సాగర్ చెరువులో చేప పిల్లలను వదలనున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లాలో 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలను వేయాలని మత్స్య శాఖ లక్ష్యం
* కామారెడ్డి : నేడు జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధన లక్ష్యంగా ఆక్రోశ సభ.. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు , విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో సభ.
* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీలు నమోదు
* పల్నాడు జిల్లా: నేడు క్రోసూరు మార్కెట్ యార్డులో సీసీఐ ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!