What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వర్షాలు, ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక.
* బాపట్ల : చీరాల మండలం పాత చీరాలలో శ్రీ అద్దంకమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పొంగళ్ళ కార్యక్రమం..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
* కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 51 లంకలకు పొంచి ఉన్న వరద ముప్పు, ఇప్పటికే 31 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, పి. గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, ఐ పోలవరం, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ఆయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం ఎక్కువ
* నెల్లూరు : గుడ్లూరు మండలం గుండ్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి..
* ప్రకాశం : టంగుటూరు శ్రీనివాసనగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఇంచార్జీ అశోక్ బాబు..
* నెల్లూరు రూరల్ మండలం ఏ.వి.నగర్ లో రూ.62 లక్షలతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్న ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: ఉదయగిరి నారాయణ అనే దళితుడి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో చలో నెల్లూరు కార్యక్రమం
* నెల్లూరు: ఏ.ఎస్.పేట మండలంలో ఎం.ఎల్.ఏ. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎం.ఎల్.ఏ.ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తిరుపతి జిల్లా గూడూరు రూరల్ లో ఎం.ఎల్.ఏ.వరప్రసాద్ ఆధ్వర్యంలో గడపగడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తూర్పుగోదావరి జిల్లా గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* తిరుమలలో 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయ్పస్వామి
* తిరుమలలో నగదు చెల్లింపులు బదులుగా యూపీఐ విధానాని అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ, పైలట్ ప్రాజెక్టు క్రింద గదులు కేటాయింపు కౌంటర్ల వద్ద యూపీఐ విధానాని ప్రవేశ పెట్టిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యాటించనున్న హోం శాఖ మంత్రి తానేటి వనిత
* సత్య సాయి జిల్లా – నేడు రొద్దం మండలం వైటి పల్లి గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ.
* అనంతపురం : పుట్లూరు మండలం తక్కల్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం.. హాజరుకానున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
* అనంతపురం : కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి, ఓపిగానిపల్లి గ్రామాల్లో నేడు గడపగడపకు మన ప్రభుత్వం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!