What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వర్షాలు, ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక.
* బాపట్ల : చీరాల మండలం పాత చీరాలలో శ్రీ అద్దంకమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పొంగళ్ళ కార్యక్రమం..
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 51 లంకలకు పొంచి ఉన్న వరద ముప్పు, ఇప్పటికే 31 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, పి. గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, ఐ పోలవరం, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ఆయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం ఎక్కువ
* నెల్లూరు : గుడ్లూరు మండలం గుండ్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి..
* ప్రకాశం : టంగుటూరు శ్రీనివాసనగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఇంచార్జీ అశోక్ బాబు..
* నెల్లూరు రూరల్ మండలం ఏ.వి.నగర్ లో రూ.62 లక్షలతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్న ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: ఉదయగిరి నారాయణ అనే దళితుడి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో చలో నెల్లూరు కార్యక్రమం
* నెల్లూరు: ఏ.ఎస్.పేట మండలంలో ఎం.ఎల్.ఏ. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎం.ఎల్.ఏ.ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తిరుపతి జిల్లా గూడూరు రూరల్ లో ఎం.ఎల్.ఏ.వరప్రసాద్ ఆధ్వర్యంలో గడపగడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తూర్పుగోదావరి జిల్లా గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* తిరుమలలో 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయ్పస్వామి
* తిరుమలలో నగదు చెల్లింపులు బదులుగా యూపీఐ విధానాని అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ, పైలట్ ప్రాజెక్టు క్రింద గదులు కేటాయింపు కౌంటర్ల వద్ద యూపీఐ విధానాని ప్రవేశ పెట్టిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యాటించనున్న హోం శాఖ మంత్రి తానేటి వనిత
* సత్య సాయి జిల్లా – నేడు రొద్దం మండలం వైటి పల్లి గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ.
* అనంతపురం : పుట్లూరు మండలం తక్కల్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం.. హాజరుకానున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
* అనంతపురం : కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి, ఓపిగానిపల్లి గ్రామాల్లో నేడు గడపగడపకు మన ప్రభుత్వం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..