What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వర్షాలు, ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక.
* బాపట్ల : చీరాల మండలం పాత చీరాలలో శ్రీ అద్దంకమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పొంగళ్ళ కార్యక్రమం..
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
* కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 51 లంకలకు పొంచి ఉన్న వరద ముప్పు, ఇప్పటికే 31 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, పి. గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, ఐ పోలవరం, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ఆయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం ఎక్కువ
* నెల్లూరు : గుడ్లూరు మండలం గుండ్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి..
* ప్రకాశం : టంగుటూరు శ్రీనివాసనగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఇంచార్జీ అశోక్ బాబు..
* నెల్లూరు రూరల్ మండలం ఏ.వి.నగర్ లో రూ.62 లక్షలతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్న ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: ఉదయగిరి నారాయణ అనే దళితుడి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో చలో నెల్లూరు కార్యక్రమం
* నెల్లూరు: ఏ.ఎస్.పేట మండలంలో ఎం.ఎల్.ఏ. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎం.ఎల్.ఏ.ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తిరుపతి జిల్లా గూడూరు రూరల్ లో ఎం.ఎల్.ఏ.వరప్రసాద్ ఆధ్వర్యంలో గడపగడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తూర్పుగోదావరి జిల్లా గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* తిరుమలలో 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయ్పస్వామి
* తిరుమలలో నగదు చెల్లింపులు బదులుగా యూపీఐ విధానాని అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ, పైలట్ ప్రాజెక్టు క్రింద గదులు కేటాయింపు కౌంటర్ల వద్ద యూపీఐ విధానాని ప్రవేశ పెట్టిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యాటించనున్న హోం శాఖ మంత్రి తానేటి వనిత
* సత్య సాయి జిల్లా – నేడు రొద్దం మండలం వైటి పల్లి గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ.
* అనంతపురం : పుట్లూరు మండలం తక్కల్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం.. హాజరుకానున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
* అనంతపురం : కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి, ఓపిగానిపల్లి గ్రామాల్లో నేడు గడపగడపకు మన ప్రభుత్వం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!