What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు, నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
* నేడు గురుపౌర్ణమి.. దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
* గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.10అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక
* తూర్పుగోదావరి: నేడు వరుసగా మూడో రోజు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ
అట్రాసిటీ కోర్టులో విచారణ, నేడు మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పై విచారణ
* కోనసీమ జిల్లాలో హై అలర్ట్, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 200 బోట్లు ఏర్పాటు, వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగిన NDRF, SDRF బృందం
* కోనసీమలో పోటెత్తిన గోదావరికి వరద ప్రవాహం, లంక గ్రామాల్లో
వందలాది ఎకరాల్లో నీటమునిగిన పంటలు, కూరగాయల తోటలు
* కోనసీమ జిల్లా : నేడు రావులపాలెం పోలీసు స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చిన అమలాపురం మాజీ ఎం.పి. హర్షకుమార్
కాకినాడ: నేటి నుంచి తిమ్మాపురం అకొండి లక్ష్మి స్మారక గోశాల లో చాతుర్మాస్య దీక్ష, పాల్గొనున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 వరకు జరగనున్న దీక్ష
* కాకినాడ: నేడు తునిలో పర్యటించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
* నెల్లూరు: భగత్ సింగ్ నగర్ లో పెన్నా నది పొర్లు కట్టల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి అంబటి రాంబాబు.
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి,
* తిరుమల: ఇవాళ నుంచి చాతుర్మాస ధీక్ష స్వీకరించనున్న శ్రీవారి ఆలయ జియ్యంగార్లు, 17వ తేదీన ఆణివార ఆస్థానం సాయంత్రం పుష్ప పల్లకిపై భక్తులకు స్వామివారు దర్శనం
* సత్యసాయి జిల్లా: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమ్తెన గురుపౌర్ణమి వేడుకులు.
* గుంటూరు: నేటితో 100వ రోజుకు చేరుకున్న తాడేపల్లి యూ-1 రిజర్వ్ జోన్ రైతుల నిరసన దీక్షలు, యూ-1 రిజర్వ్ జోన్ ఎత్తేసే వరకు దీక్షలు కొనసాగించనున్న రైతులు.
* నంద్యాల: మహానందిలో నేడు కామేశ్వరి దేవి అమ్మవారికి శాకాంబరీ అలంకరణ
* నేడు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి శాకంభరీ ఉత్సవం, అమ్మవారి ములమూర్తికి వివిధ రకాలఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో అలంకరణ, 3 వేల కేజీల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో ఆలయం శకాలంకరణ
* నేడు మంత్రాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు అద్వర్యంలో తులసి వనంలో మృతిక సంగ్రహణోత్సవం.
తాజావార్తలు
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!