Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. మహావికాస్ అఘాడి ప్రకటన
- మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలు
- మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం
- అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకుని లోక్సభలో విజయం సాధించింది. ఈ క్రమంలో మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
శివసేన (ఉద్ధవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇది (లోక్సభ ఎన్నికలు) పోరాటమని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వంగా మారిందని.. ఈ ప్రభుత్వం ఎంతకాలం పని చేస్తుందనేది అనుమానమేని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. “ప్రధాని రోడ్ షో మరియు ర్యాలీ ఎక్కడ జరిగినా.. మేము అక్కడ గెలిచాము. కాబట్టి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
Petrol: వాహనదారులకు షాక్.. కర్ణాటకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు తెలియజేయడానికి మేమంతా కలిసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర ప్రజలు MVA అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా మహారాష్ట్రలోని భారత్ కూటమి నేతలు ఈరోజు సమావేశమయ్యారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం కలిసి వచ్చామని.. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు ఎలా ఓటేశారో, అదే ప్రేమను అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాలని తెలిపారు. మహారాష్ట్రలో అధికార మార్పిడి జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!