Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. మహావికాస్ అఘాడి ప్రకటన
- మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలు
- మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం
- అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకుని లోక్సభలో విజయం సాధించింది. ఈ క్రమంలో మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
శివసేన (ఉద్ధవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇది (లోక్సభ ఎన్నికలు) పోరాటమని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వంగా మారిందని.. ఈ ప్రభుత్వం ఎంతకాలం పని చేస్తుందనేది అనుమానమేని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. “ప్రధాని రోడ్ షో మరియు ర్యాలీ ఎక్కడ జరిగినా.. మేము అక్కడ గెలిచాము. కాబట్టి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
Petrol: వాహనదారులకు షాక్.. కర్ణాటకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు తెలియజేయడానికి మేమంతా కలిసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర ప్రజలు MVA అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా మహారాష్ట్రలోని భారత్ కూటమి నేతలు ఈరోజు సమావేశమయ్యారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం కలిసి వచ్చామని.. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు ఎలా ఓటేశారో, అదే ప్రేమను అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాలని తెలిపారు. మహారాష్ట్రలో అధికార మార్పిడి జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!