Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. మహావికాస్ అఘాడి ప్రకటన
- మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలు
- మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం
- అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకుని లోక్సభలో విజయం సాధించింది. ఈ క్రమంలో మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
- Karnataka: డీకే.శివకుమార్కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
శివసేన (ఉద్ధవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇది (లోక్సభ ఎన్నికలు) పోరాటమని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వంగా మారిందని.. ఈ ప్రభుత్వం ఎంతకాలం పని చేస్తుందనేది అనుమానమేని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. “ప్రధాని రోడ్ షో మరియు ర్యాలీ ఎక్కడ జరిగినా.. మేము అక్కడ గెలిచాము. కాబట్టి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
Petrol: వాహనదారులకు షాక్.. కర్ణాటకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు తెలియజేయడానికి మేమంతా కలిసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర ప్రజలు MVA అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా మహారాష్ట్రలోని భారత్ కూటమి నేతలు ఈరోజు సమావేశమయ్యారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం కలిసి వచ్చామని.. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు ఎలా ఓటేశారో, అదే ప్రేమను అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాలని తెలిపారు. మహారాష్ట్రలో అధికార మార్పిడి జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..