Vijay: తమిళనాడులో అధికారంలోకి వచ్చేది టీవీకేనే..
- తమిళనాడులో అధికారంలోకి వచ్చేది టీవీకేనే
- ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో విజయ్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్ఫిడెంట్గా ఉండండి వచ్చే ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)దే విజయం అని ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ అన్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు విజయ్, ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడారు. హిందీపై డీఎంకే-బీజేపీ పార్టీలు ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కొట్టుకున్నట్లు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. రెండు పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి సోషల్ మీడియా హ్యాస్ ట్యాగ్ ట్వీట్లు వేసుకుంటూ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. రెండు పార్టీలు కొట్టుకున్నట్లు నటిస్తే మనం నమ్మాలి.. ప్రజలు నమ్మాలని అనుకుంటున్నారన్నారు. ‘‘వాట్ బ్రో ఇట్స్ వెరి రాంగ్ బ్రో అంటూ బీజేపీ, డీఎంకేపై విజయ్ సైటర్ వేశారు. ప్రజలకు ఈ రెండు పార్టీల నాటకాలు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty : విడాకుల రూమర్స్కి చెక్ పెట్టిన యంగ్ హీరో..
Also Read
- Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
‘‘దేశంలో ఎవరైనా ఏ భాషనైనా చదువుకోవచ్చు. ఆత్మగౌరవాన్ని ఎవ్వరి కోసం వదులుకోకూడదు. నేను పార్టీ పెట్టడం ఒకరి ఇద్దరికి ఇబ్బంది గానే ఉంటుంది. నా పార్టీ క్లోజ్ చేయాలని రకరకాల ప్లాన్ వేస్తున్నారు. చివరికి ఏమీ చేయలేక.. సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు రాజకీయ పార్టీ పెడతారని సెటైర్లు వేస్తున్నారు. నా పార్టీలో ఉన్నది అందరూ చిన్నవాళ్లు.. సామాన్యలే అంటున్నారు.. అయితే ఏంటంటా? అన్నాదొరై, ఎంజీఆర్ వెంట ఉన్నది వారే కదా?, నా పార్టీలో ఉన్నది సామాన్యులు, మధ్య తరగతి వారే, వారితోనే గెలుస్తాను. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి.. ప్రతి కార్యకర్త ప్రజలు కోసం యుద్ధం చేయాలి. ఇప్పుడున్న నేతలకు ఏ రూపంలో డబ్బులు దోచుకుందామా అని చూస్తున్నారు. 69 వేల బూత్ ఏజెంట్లను నియమిస్తాను. బూత్ కమిటీలతో మహానాడు నిర్వహిస్తా. ఆరోజే తెలుస్తుంది టీవీకే పార్టీ ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో తెలుస్తుంది.’’ అని విజయ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna : బసవతారకం ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో