Uttar Pradesh: కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లో భోజనం.. యోగి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food served to kabaddi players in the toilet: ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16న సహరాన్ పూర్ బాలికల అండర్ -17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరుగుదొడ్డిలా కనిపించే ప్రాంతంలో విద్యార్థినిలు అన్నం, కూరలు వడ్డించుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో యూరినల్స్, వాష్ బేషన్, టాయిలెట్ ఫ్లోర్ లో ఉంచిన రైస్ ప్లేట్ ను గమనించవచ్చు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సహరాన్పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
Read Also: Tension in Shamshabad: శంషాబాద్ లో ఉద్రిక్తత.. వైద్యం వికఠించి వ్యక్తి మృతి బంధువులు ఆందోళన
వర్షం కురుస్తున్న సమయంలో స్మిమ్మింగ్ పూల్ ఏరియాలో ఫుడ్ ఏర్పాట్లను చేశామని.. స్మిమ్మింగ్ పూల్ పక్కనే బట్టలు మార్చుకునే గదిలో ఆహార పదార్థాలను పెట్టామని.. స్టేడియంలో అక్కడక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. వర్షం కారణంగా ఆహారాన్ని ఉంచే స్థలం లేకపోవడంతో ఇలా చేశామని సస్పెండ్ అయిన అధికారి సక్సేనా వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ ఘటన రాజకీయంగా వివాదాస్పదం అయింది. కబడ్డీ ఆటగాళ్లను బీజేపీ అవమానపరిచిందంటూ విపక్షాలు విమర్శలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు గుప్పించాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు అందించే ఆహారాన్ని టాయిలెట్ లో ఉంచారని.. ఆటగాళ్లను బీజేపీ ఇలానే గౌరవిస్తుందా..? సిగ్గు చేసు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ నేత జయంత్ చౌదరి కూడా ఈ ఘటనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ట్వీట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసింది.
यूपी की कबड्डी खेलने वाली बेटियों को टॉयलेट में खाना परोसा गया।
झूठे प्रचार पर करोड़ों खर्च करने वाली BJP सरकार के पास हमारे खिलाड़ियों के लिए अच्छी व्यवस्था करने के पैसे नहीं हैं।
धिक्कार है! pic.twitter.com/UazJvCrWPB
— Congress (@INCIndia) September 20, 2022
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?