UP: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
- విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్
- యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యోగీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన ప్రయాగ్రాజ్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ప్రిలిమినరీ పరీక్ష 2024ని ఒకే రోజులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Australians: షాకింగ్ రిపోర్టు.. ప్రతి ముగ్గురిలో ఒకరు పోర్న్ వాచ్!
Also Read
యూపీపీఎస్సీ పీసీఎస్, ఆర్వో, ఏఆర్వో పరీక్షలన్నీ ఒకేసారి నిర్వహించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఉదృతం కావడంతో యోగి సర్కార్ దిగొచ్చింది. పరీక్షలన్నీ ఒకేరోజు నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.కమిషన్ చైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలపై కమిషన్.. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజా నిర్ణయంతో దాన్ని రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Art of Living Ravi Shankar meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ.. గొప్ప మార్గం చూపారు..
#WATCH | Prayagraj Protests | Uttar Pradesh Public Service Commission to conduct the preliminary examination in one day. A committee has been formed by the Commission for RO/ARO (Pre.) Examination-2023. The committee will consider all aspects and submit its detailed report soon:… pic.twitter.com/ZQ5chwUN07
— ANI (@ANI) November 14, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో