UP: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
- విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్
- యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యోగీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన ప్రయాగ్రాజ్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ప్రిలిమినరీ పరీక్ష 2024ని ఒకే రోజులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Australians: షాకింగ్ రిపోర్టు.. ప్రతి ముగ్గురిలో ఒకరు పోర్న్ వాచ్!
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
యూపీపీఎస్సీ పీసీఎస్, ఆర్వో, ఏఆర్వో పరీక్షలన్నీ ఒకేసారి నిర్వహించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఉదృతం కావడంతో యోగి సర్కార్ దిగొచ్చింది. పరీక్షలన్నీ ఒకేరోజు నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.కమిషన్ చైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలపై కమిషన్.. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజా నిర్ణయంతో దాన్ని రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Art of Living Ravi Shankar meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ.. గొప్ప మార్గం చూపారు..
#WATCH | Prayagraj Protests | Uttar Pradesh Public Service Commission to conduct the preliminary examination in one day. A committee has been formed by the Commission for RO/ARO (Pre.) Examination-2023. The committee will consider all aspects and submit its detailed report soon:… pic.twitter.com/ZQ5chwUN07
— ANI (@ANI) November 14, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!