Shocking: భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి, ఇన్స్టా లవర్లో లేచిపోయిన భార్య..
- మహిళ ఇన్స్టాగ్రామ్ లవ్...
- భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి లేచిపోయిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చ పెడుతున్నాయి. ముఖ్యంగా, పెళ్లి అనంతరం వేరే వ్యక్తుల మోజులో పడిన మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి, ఇన్స్టాగ్రామ్ లవర్తో లేచిపోయింది. తన లవర్లో జీవించాలని అనుకుంటున్నానని కోర్టులో చెప్పింది. తన భర్త తాగుబోతు, జూదగాడు అని ఆరోపించింది.
దాదాపు నెల క్రితం మనీషా(25) తన ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆమె భర్త భూప్ సింగ్ మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసులు దర్యాప్తు చేసిన పోలీసులు, మనీషాను కనుగొని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు, తన భర్త మద్యం సేవిస్తున్నాడని, జూదం ఆడుతున్నాడని, రాత్రిపూట అపరిచితులను ఇంటికి తీసుకువచ్చి వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నాడని సదరు మహిళ ఆరోపించింది. ఇకపై అతడితో జీవించలేనని, తన పిల్లలను కూడా తీసుకెళ్లనని ఆ మహిళ చెప్పింది.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
బదౌన్ జిల్లాకు చెందిన తన లవర్ ముఖేష్ యాదవ్ తో జీవిస్తానని స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్లో మనీషా, ముఖేష్కు పరిచయం జరిగింది. వీరిద్దరి స్నేహిం చివరకు ప్రేమగా మారింది. తాను తన భర్తతో జీవించాలని అనుకోవడం లేదని, అతను తన జీవితాన్ని నరకంలా మార్చాడని ఆరోపించింది. మనీషా మామ హన్స్ రాజ్, ఆమె పిల్లలు కోర్టు వెలుపల ఏడుస్తూ వేడుకున్నప్పటికీ, మనీషా తన లవర్లోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. కోర్టు వెలుపల ఉన్న వారు మనీషా చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆమె తల్లి ప్రేమను మరించిందని తిట్టారు. తన కోడలు ఇన్స్టాగ్రామ్ లవ్ తమ ఇంటిని నాశనం చేసిందని వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని మామ హన్స్ రాజ్ డిమాండ్ చేశారు. మరోవైపు, భర్త భూప్ సింగ్ మాట్లాడుతూ.. తన భార్యను ఎవరో బ్రెయిన్ వాష్ చేశారని, నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని వాపోయారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!