Umesh Kolhe case: అమరావతి పోలీసులపై నవనీత్ రాణా ఫైర్.. ఏడుగురి నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసు సంచలనం రేపింది. అయితే దీని కన్నా ముందుగా మహారాష్ట్రలో ఇదే తరహా హత్య జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కారాతకంగా చంపారు దుండగులు. అయితే ముందుగా ఈ కేసును దోపిడి కేసుగా చెప్పిన పోలీసులు ప్రస్తుతం నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే హత్య చేశారని గుర్తించారు.
తాజాగా ఈ కేసుపై హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అమరావతి డీసీపీ విక్రమ్ సాలి వెల్లడించారు. ఆరుగురు నిందితులను ముదస్సిర్ అహ్మద్, షారుఖ్ పఠాన్, అబ్దుల్ తౌఫిక్, షోయబ్ ఖాన్, యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్ గా గుర్తించారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన ఏడవ నిందితులు షేక్ ఇర్ఫాన్ షేక్ రహీమ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ఈ కేసుపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఫైర్ అయ్యారు. ఈ కేసులు ఉదయ్ పూర్ హత్య తరహాలోనే ఉందని.. హత్య జరిగిన 12 రోజుల అమరావతి సీపీ వచ్చి చెప్పారని విమర్శించారు. ఈ కేసు విచారణపై హోమంత్రి అమిత్ షాకు లేఖ రాశామని.. దీంట్లో భాగంగానే ఎన్ఐఏ విచారణకు ఆయన ఆదేశించారని నవనీత్ చెప్పారు. ఇది దోపిడి అని కేసును అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. అమరావతి సీపీపై కూడా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన ఉదయ్ పూర్ టైల కన్హయ్య లాల్ హత్యపై విచారణ వేగవంతం చేశారు. రాజస్థాన్ పోలీసులతో పాటు ఎన్ఐఏ విచారణ సాగిస్తోంది. ఇప్పటికే నిందితులిద్దరికీ పాకిస్తాన్ కు చెందిన దావత్-ఏ- ఇస్లామ్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిన్నజైపూర్ లోని ఎన్ఐఏ కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో నిందితులపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..