Threat call: “ఇద్దరు పాకిస్తానీయులు తాజ్ హోటల్ని పేల్చేస్తారు”.. పోలీసులకు కాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Threat call: ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్ని పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు పాకిస్తానీయులు నగరానికి చేరుకుని తాజ్ హోటల్ని పేల్చివేస్తారని బెదిరిస్తూ ముంబై పోలీసుకలు బెదిరింపులు ఎదురయ్యాయి. సముద్రమార్గం ద్వారా వీరు ముంబైకి చేరుకున్నారని గురువారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్కు అజ్ఞాతవ్యక్తి కాల్ చేశాడు.
అయితే ఫోన్ చేసిన వ్యక్తి తన పేరును ముఖేష్ సింగ్ గా పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా పోలీసులు విచారణ చేయగా.. అతని అసలు పేరు 35 ఏళ్ల జగదాంబ ప్రసాద్ గా తేలింది. ముంబైలోని శాంతాక్రూజ్ లో నివసిస్తున్న ఇతని స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా.
Also Read
Read Also: Vijay varma : ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మండిపడిన విజయ్ వర్మ..
ముంబైలోని కొలాబా ప్రాంతంలోని తాజ్ హోటల్ లో 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలోనే ఉగ్రవాది అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. దాదాపుగా 175 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 26/11 ముంబై ఎటాక్స్గా ఈ దాడి దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ దాడి అనంతరం పలు సందర్భాలో ఇలాగే దాడులు జరుపుతామని బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!