Ambani Family Dance: అనంత్ అంబానీ ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు
- భారత్ టూర్లో ట్రంప్ కుమారుడు
- అనంత్ అంబానీ ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ జూనియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్.. అనంత్ అంబానీ ఫ్యామిలీతో కలిసి
దాండియా ఆటలతో సందడి చేశారు. ఉదయపూర్లో జరిగే భారతీయ-అమెరికన్ వివాహం కోసం గురువారం ట్రంప్ జూనియర్, ఆయన భార్య వెనెస్సా ట్రంప్ భారత్కు వచ్చారు. పర్యటనలో భాగంగా గురువారం తాజ్మహల్ను సందర్శించారు.
ఇది కూడా చదవండి: Al-Falah University: హర్యానా పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. అల్-ఫలాహ్ అక్రమాలపై సిట్ ఏర్పాటు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అనంతరం అనంత్ అంబానీ ఫ్యామిలీ ఆహ్వానం మేరకు గుజరాత్కు వెళ్లారు. జామ్నగర్లోని అనంత్ అంబానీకి చెందిన వంటారా వన్యప్రాణాలు కేంద్రాన్ని సందర్శించారు. అలాగే సమీపంలోని ఒక దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్తో కలిసి ట్రంప్ జూనియర్ దంపతులు దాండియా ఆడారు. ఇక తాజ్మహల్ను సందర్శించిన తర్వాత ప్రపంచంలోనే గొప్ప అద్భుతాల్లో ఒకటి అని ట్రంప్ జూనియర్ అభివర్ణించారు. ఇక జామ్నగర్లో కార్యక్రమాలు ముగించుకుని ఉదయ్పూర్లో జరిగే పెళ్లి కోసం వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళిక.. ఈసారైనా ఫలించేనా?
ఇదిలా ఉంటే ఏప్రిల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా భారత్ను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి తాజ్మహల్ను వీక్షించారు. ‘‘అందమైన చారిత్రాత్మక ప్రదేశం’’ అని జేడీ వాన్స్ అభివర్ణించారు. ఆత్మీయ స్వాగతం పలికినందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?