TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
- మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.
- బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పార్టీలో చీలిక వచ్చింది. తిరుగుబాటు నేతలు తమదే అసలైన టీఎంసీ అని చెప్పుకుంటున్నారు. పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది మమతా బెనర్జీని కాదని రీటబ్రత బెనర్జీ వెనక చేరారు. ఇక ఎంపీలు అంతా టీఎంసీకి దూరయ్యారు.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీకి చెందిన ముగ్గురు మాజీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారాయిక్లు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ సీనియర్ నేత షామిక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు గురువారం బీజేపీలో చేరారని వెల్లడించారు. బీజేపీలో చేరడానికి ముందు ఈ ముగ్గురు నేతల తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Also Read
- Tags
- bjp
- Mamata Banerjee
- TMC
- West Bengal
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!