Kerala Rains: కేరళను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
- కేరళను ముంచెత్తిన కుండపోత వర్షాలు
- బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Israel- Iran Conflict: ఖమేనీని చంపడానికి చాలా వెతికాం.. కానీ, దొరకలేదు!
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ఇదిలా ఉంటే భారీ వర్షాలు కారణంగా ఒక భవనం కుప్పకూలిపోయింది. త్రిసూర్ సమీపంలోని కొడకరలో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. శిథిలాల కింద 27 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మరో 19 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Indira Canteen : అన్నపూర్ణ కేంద్రాలకు పేరు మార్పు.. ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’గా
వలస కార్మికులు నివాసం ఉంటున్న రెండంతస్తుల పాత భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. రాత్రిపూట కురిసిన వర్షానికి నిర్మాణం దెబ్బతిని భవనం కూలిపోయినట్లు వెల్లడించారు. కార్మికులంతా పనుల కోసం బయల్దేరుతుండగా తెల్లవారుజామున 6 గంటల సమయంలో భవనం కూలిపోయిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రాహుల్ (19), రూపేల్ (21)ల మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీశాయని చెప్పారు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?