NCRB Report: దేశంలో ఈ రాష్ట్రంలోనే “సూసైడ్ రేట్” ఎక్కువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCRB Report: దేశంలో అత్యధిక ఆత్మహత్యలు ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) తాజా నివేదిక పేర్కొంది. ప్రతీ లక్ష మంది జనాభాకు సిక్కింలోనే అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కింలో 43.1 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కిం తర్వాతి స్థానాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో 42.8 శాతం, పుదుచ్చేరిలో 29.7 శాతం, కేరలలో 28.85 శాతం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 28.2 శాతం ఆత్మహత్య మరణాలు నమోదయ్యాయి.
Read Also: Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం
Also Read
ఆత్మహత్యల్లో జాతీయ సగటు 2022లో 12.4 శాతం ఉంది. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 1,70,924 ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కిం రాష్ట్రంలో 2022లో 293 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2021లో కంటే 27 ఎక్కువ. ఆత్మహత్యల రేటు 10.2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. సిక్కింలో మొత్తం 226 మంది పురుషులు మరియు 67 మంది మహిళలు ఆత్మహత్యలతో మరణించారు. ఆత్మహత్యల్లో 83 మరణాలు నిరుద్యోగం మూలంగా జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం సిక్కిం జనాబా 6.10 లక్షలకు పైగా ఉంది. అంతకుముందు రెండేళ్లలో, అండమాన్ మరియు నికోబార్ దీవులు దేశంలో అత్యధిక ఆత్మహత్యల రేటు కలిగి ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!