Bihar: తరగతి గదుల్లో హిజాబ్ వద్దన్నఉపాద్యాయులు.. చంపేస్తామని బెదిరించిన తల్లిదండ్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: మనుషులంతా ఒకటే.. అందరూ సమానమే అనే భావన పిల్లలో పెంపొందించడానికి పాఠశాలల్లో యూనిఫారం ధరించాలనే రూల్ పెడతారు. పాఠశాలల్లో కుల మాత వర్ణ విబేధాలు ఉండవు. అందరూ సమానమే. మతపరమైన ఆచారాలను పాటించేందుకు పాఠశాలల్లో అంగీకరించరు. ఈ నేపథ్యంలో తరగతి గదిలో హిజాబ్ ధరించి ఉన్న అమ్మాయిని ఆ హిజాబ్ తొలిగించాల్సిందిగా ఉపాధ్యాయులు సూచించారు. దీనితో ఆ విద్యార్థినీల తల్లిదండ్రులు ఉపాద్యాయులను చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటన బిహార్లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బిహార్ లోని శేఖ్పురా జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాల లోని తరగతి గదిలో హిజాబ్ ధరించిన విద్యార్థినీలకు ఆ పాఠశాల ఉపాద్యాయులు తరగతి గదిలో హిజాబ్ తొలిగించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థినీలు ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసారు. దీనితో ఆయా విద్యార్థినీల కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులను చంపిస్తామని బెదిరించారు.
Read also:Weight Loss : చలికాలంలో సులువుగా బరువు తగ్గాలంటే ఇది తాగాల్సిందే..!
Also Read
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ఈ ఘటన పైన శేఖ్పురా డీఈవో ఓంప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. తరగతి గదిలో హిజాబ్ తొలిగించాల్సిందిగా సూచించినందుకు విద్యార్థినీల కుటుంబసభ్యులు బెదిరించారని జిల్లాలోని చారువా సెకండరీ స్కూలు ప్రిన్సిపాల్ లిఖిత ఫిర్యాదు చేశారని. ఆ ఫిర్యాదులో సంబంధిత విద్యార్థినీల కుటుంబాలవారు పాఠశాలను ముట్టడించి ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. అలానే తమ ఆచార వ్యవహారాలకు అడ్డుపడితే పాఠశాలను నడపనీయబోమని.. తలలు నరికేస్తామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని.. అలానే ఈ విషయం పైన శాఖా పరమైన విచారణ జరిపి.. నివేదిక అందించాలని కోరారని డీఈవో తెలిపారు. అలానే తరగతి గదుల్లో ఎలాంటి ముసుగులను అనుమతించమని.. కాదని బలవంతపు చర్యలకు దిగి ఒత్తిడి చేస్తే చట్టాన్ని ఆశ్రయిస్తామని ప్రిన్సిపాల్ అన్నట్లు డీఈవో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?