FIRE ACCIDENT : యూపీలో దారుణం.. గుడిసెకు మంటలు.. ఐదుగురు సజీవదహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాన్ఫూర్ దేహత్ ప్రాంతంలోని ఓ గుడిసేలో రాత్రి అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజారాదేరా అనే గ్రామంలో జరిగింది. బంజారదేరా విలేజ్ లో సతీష్ కుమార్ తన భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే వీరంతా రాత్రి గుడిసెలో పడుకున్నారు. అయితే ఏమయిందో తెలియదు కానీ ఆ గుడిసెకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న ఐదుగురు సజీవదహనం అయ్యారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు.
Also Read : MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
గుడిసెకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయినా ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో సతీష్ తల్లికి కూడా గాయాలు అయ్యాయి. అయితే ఆమెను చికిత్ప కోసం హస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా పై కప్పుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు.
సతీష్ అతడి కుటుంబం మంటల్లో సజీవదహనమైనట్లు మాకు సమాచారం అందింది.
Also Read : Gold Smugglers : ముంబైలో భారీగా బంగారం పట్టివేత
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..