FIRE ACCIDENT : యూపీలో దారుణం.. గుడిసెకు మంటలు.. ఐదుగురు సజీవదహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాన్ఫూర్ దేహత్ ప్రాంతంలోని ఓ గుడిసేలో రాత్రి అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజారాదేరా అనే గ్రామంలో జరిగింది. బంజారదేరా విలేజ్ లో సతీష్ కుమార్ తన భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే వీరంతా రాత్రి గుడిసెలో పడుకున్నారు. అయితే ఏమయిందో తెలియదు కానీ ఆ గుడిసెకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న ఐదుగురు సజీవదహనం అయ్యారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు.
Also Read : MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గుడిసెకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయినా ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో సతీష్ తల్లికి కూడా గాయాలు అయ్యాయి. అయితే ఆమెను చికిత్ప కోసం హస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా పై కప్పుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు.
సతీష్ అతడి కుటుంబం మంటల్లో సజీవదహనమైనట్లు మాకు సమాచారం అందింది.
Also Read : Gold Smugglers : ముంబైలో భారీగా బంగారం పట్టివేత
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!