Tamil Nadu Rains: తమిళనాడులో కుండపోత.. వరద గుప్పిట చెన్నై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Rains.. floods in chennai: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవితం స్తంభిస్తోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో శుక్రవారం రోజు భారీగా వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వరద గుప్పిట చెన్నై ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత వారం నుంచి తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాల ప్రభావమే కాకుండా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Also: Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 13 వరకు వర్షాలు కురవనున్నాయి. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పేట, విల్లుపురం జిల్లాలతో పాటు కడలూరు, తంజావూరు జిల్లాలతో సహా కావేరి డెల్టా ప్రాంతాలతో పాటు దక్షిణ రామనాథపురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మైలాడుతురై, కడలూరు, నాగపట్నం, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల భారీవర్షపాతం నమోదు అయింది. చెన్నైతో సహా 23 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నైరుతి బంగాళాఖాతం, ఈశాన్య శ్రీలంక, తమిళనాడు తీర ప్రాంతాన్ని అనుకుడి అల్పపీడనం ఉంది. నవంబర్ 12 ఉదయం వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వాయువ్యదిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమెరిన్ ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40-45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది.
తాజావార్తలు
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!