Tamil Nadu: కేంద్రం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్
- కేంద్రం తీరుపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం..
- రాష్ట్రానికి రావాల్సిన విద్యా నిధులను మోడీ సర్కార్ విడుదల చేయడం లేదని వెల్లడి..
- తమిళనాడుకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని స్టాలిన్ సర్కార్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, PM SHRI పాఠశాలలు లాంటి సంబంధిత పథకాలను రాష్ట్రం అమలు చేసేలా చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఉపయోగిస్తోందని తమిళనాడు ఆరోపించింది.
Read Also: Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. రూ. 2,400 పెరిగిన తులం గోల్డ్ ధర
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
అయితే, రాష్ట్రానికి కేటాయించిన విద్యా నిధులను కేంద్రం నిలిపివేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో నేరుగా కేసు వేసింది తమిళనాడు సర్కార్. ఆర్టికల్ 131 ప్రకారం, రాజ్యాంగ హక్కులకు సంబంధించిన వివాదాలలో కేంద్ర ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా సవాలు చేయడానికి రాష్ట్రానికి అనుమతి ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాల విద్యకు మద్దతు ఇచ్చే సమగ్ర శిక్ష పథకం (SSS) కింద రూ.2,291.30 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేయబడిన నిధులలో కేంద్రం 60 శాతం వాటాను మే 1వ తేదీ చెల్లింపు జరగలేదన్నారు.
Read Also: Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు
ఇక, సమగ్ర శిక్షా పథకం అనేది నాణ్యమైన విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నట్లు అంగీకరిస్తూ.. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) ఫిబ్రవరి 16, 2024న తమిళనాడు సర్కార్ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పుకొచ్చింది. అయితే, మే 21, 2025 నాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అని తమిళనాడు తన పిటిషన్లో వెల్లడించింది.
తాజావార్తలు
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!