MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..
- డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం..
- హిందీ, డీలిమిటేషన్పై స్టాలిన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ విద్యా విధానంలో(ఎన్ఈపీ) భాగంగా తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కసరత్తు జరుగనుండటంతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ రెండు అంశాలు డీఎంకే, బీజేపీ మధ్య చిచ్చు పెట్టాయి. వీటితో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకంపై ఘర్షణకు దారి తీసింది.
Read Also: Subramanian Swamy: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిల్..
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ అంశంపై చర్చించడానికి మంగళవారం ఎంకే స్టాలిన్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇది అన్నిరంగాల్లో ముందున్న, జనాభా నియంత్రణ సాధించిన తమ రాష్ట్రానికి దెబ్బగా పేర్కొన్నారు. పార్లమెంట్లో తమిళనాడు గొంతును నిలిపేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ సమస్య ‘‘దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతుంది’’ అని అన్నారు. ఇది కేవలం సీట్ల సంఖ్య గురించి మాత్రమే కాదని, మన హక్కులు గురించి అని స్టాలిన్ అన్నారు.
డీలిమిటేషన్ కసరత్తులో తమిళనాడు జనాభా స్థాయిని నియంత్రించినప్పటికీ, కేవలం రెండు సీట్లు మాత్రమే పొందవచ్చు, అంటే ఇప్పుడున్న 39 లోక్సభ స్థానాలు 41కి పెరిగే అవకాశం ఉంది. స్టాలిన్ చెబుతున్న దాని ప్రకారం,ఈ సంఖ్య 8కి తగ్గే అవకాశం కూడా ఉంది. ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి 750కి పెరుగుతుంది. ముఖ్యంగా బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఆధారంగా సీట్లు పెరిగే అవకాశం ఉందనేది ప్రతిపక్షాల వాదన, ఉత్తర్ ప్రదేశ్లో ఏకంగా 60 శాతం సీట్లు అంటే, ఇప్పుడున్న 80 సీట్లు, 126కి పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!