Mamata Banerjee: బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతుంది.. ప్రజలు రెచ్చగొట్టే చర్యలను ప్రతిఘటించాలి!
- బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
- మత అల్లర్లకు ఆజ్యం పోసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దు..
- ముస్లింలపై ప్రతీకార దాడులకు బీజేపీ పాల్పడుతుంది: సీఎం బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రెడ్ రోడ్లో జరిగిన ఈద్ ప్రార్థనల కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ.. అల్లర్లకు ఆజ్యం పోసేందుకు రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి.. దయచేసి ఈ ఉచ్చుల్లో పడకండి.. బెంగాల్ ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలుస్తుంది.. రాష్ట్రంలో ఎవరూ కూడా ఉద్రిక్తతలను రేకెత్తించకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి మైనారిటీలతో సమస్యలు ఉంటే.. దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? అని ప్రశ్నించింది. ఇక, తమ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంటే.. బీజేపీ మాత్రం “విభజన రాజకీయాలకు” పునుకుంటుందని దీదీ ఆరోపించారు.
Read Also: RR vs CSK: నేను తెలుగు సినిమాలు చూస్తా.. ‘పుష్ప’ సూపర్: శ్రీలంక బౌలర్
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఇక, బీజేపీ ‘హిందువులను ప్రమాదంలోకి నెట్టి వేస్తుందని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముస్లింలపై దౌర్జన్యం చేస్తుందన్నారు.. మత రాజకీయాలను తొలగించమని బీజేపీని కోరుతున్నాను.. పశ్చిమ బెంగాల్లో విభజనలను సృష్టించడానికి ప్రయత్నిస్తే, మేము దానిని ప్రతిఘటిస్తామని తెలిపారు. మనం ఐక్యతను కాపాడుకోవాలి.. కలిసి జీవించాలని అన్నారు. రాష్ట్రంలో విభజన, మత రాజకీయాలు సృష్టించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!